సర్వత్ర
చక్రం హొమగుండం వద్ద , అలాగే యజ్ఞయాగాదులప్పుడు అష్టదళపద్మం , ఓంకారం
, స్వస్తిక్ వంటివి వేస్తారు . ఇలా వేయల్సివచ్చినప్పుడు
అవకాశముంటే భగవత్ ప్రసాదంగా భావించి ముగ్గును స్వయంగా వేయండి . ఆ
ప్రాంతంలో వేసిన ముగ్గువలన సప్తజన్మల వరకు సౌభాగ్యం లభిస్తుంది .
సకల దేవతలకి సమర్పించవలసిన ప్రీతికరమైన నైవేద్యాలు ఏవి ?
|
|
-
బ్రహ్మ దేవునకు జావ నైవేద్యం పెట్టాలి .
-
ఇంద్రునికి భక్ష్యములు నివేదించాలి .
-
అగ్ని దేవునకు హవిష్యాన్నం .
-
వివస్వంతునకు తేనే , మాంసం , మద్యం .
-
శ్రిమహవిష్ణువునకు శ్రేష్టాన్నం .
-
యమునకు తీలాన్నం .
-
అశ్వనీకుమారులకు భక్ష్యములు .
-
పితృదేవతలకి తేనే , నేయితో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టాలి.
-
గౌరీదేవికి జావ నైవేద్యం పెట్టాలి.
-
శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు నైవేద్యం.
-
చదువుల తల్లి సరస్వతిదేవికి త్రిమధురం.
-
వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం నైవేద్యం పెట్టాలి.
-
ధనరాజు కుబేరునకు , వాని మిత్రుడు సూర్య దేవునకు శర్కరాన్నం.
-
ఋషులకు క్షిరన్నం.
-
సర్పములకు పాలు.
-
సుర్యరధమునకు సర్వభూత బలి.
|
|